Tuesday, May 13, 2014

చరిత్రలో ఈ రోజు/మే 13:

చరిత్రలో :





చరిత్రలో ఈ రోజు/మే 13:

1967: భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని స్వీకరించాడు.


చరిత్రలో ఈ రోజు/మే 13:

2011: మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్) పశ్చిమ బెంగాల్ లో, 34 ఏళ్ళ 
కమ్యూనిస్ట్ పాలనను, తుడిచి వేసింది.


చరిత్రలో ఈ రోజు/మే 13:

1962: భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవిని స్వీకరించాడు.

భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. 

రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక 

పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో(చైనా, 

పాకిస్తానులతో యుద్ద సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు..



No comments:

Post a Comment