Friday, May 23, 2014

చరిత్రలో ఈ రోజు

చరిత్రలో ఈ రోజు/మే 21:

1994: భారత దేశానికి చెందిన సుస్మితా సేన్,18 సంవత్సరాల వయసులో,


 43వ మిస్ యూనివర్స్ గా ఎన్నికైంది.




చరిత్రలో ఈ రోజు/మే 21:



1991: రాజీవ్ గాంధి, మాజీ భారత ప్రధాన మంత్రిని, 'నళిని' అనే మహిళ

 తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి ('ఎల్.టి.టి.ఇ' కి చెందిన 

ఆత్మాహుతి దళ సభ్యురాలు) హత్య చేసింది..



చరిత్రలో ఈ రోజు/మే 21:

1829: సికింద్రాబాదుకు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ ఝా అసఫ్

 జాహి మరణించాడు..


No comments:

Post a Comment